Home » employee unions fight on PRC
విజయవాడలో ఉద్యోగసంఘాల కీలక నేతల సమావేశం ముగిసింది. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించామన్నారు.