Home » employees unions
మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్...
ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.
మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు.
పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.
పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు.
PRC fitment for employees : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చర్చల్లో 14 ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. 45 శాతం ఫిట్మెంట్ ఉండాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే.., రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అ
AP employees unions Joint Working Group Demands Postponement of Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరింది. కరోనా కష్టకాల
SEC statement Release on AP Panchayat Election Management : ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని తెలిపింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామ�