Home » employees
ఉద్యోగులను సంతోషంగా ఉంచడంలో సూరత్ వ్యాపారుల తీరే వేరు.
తూర్పుగోదావరి జిల్లాలో మహిళా రేషన్ డీలర్ హల్చల్ చేసింది. రాయవరం మండలం నడురబడ గ్రామంలో రేషన్ డిపో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేసింది.
పెళ్లిలో వరకట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాల్సిందే..నంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం అమ్మేసింది... టాటా కొనేసింది... మరి మా సంగతేంటి అంటున్న ఎయిరిండియా ఉద్యోగులు
అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022 జనవరి నుంచి కూడా ఆఫీసులకు రానక్కర్లేదని..వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ చేయవచ్చని స్పష్టం చేసింది.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు.
ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షల వరకు చెల్లించనున్నట్లు
మా కంపెనీలో ఉద్యోగులు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు "ఎక్స్ట్రార్డినరీ లీవ్" ఇచ్చేందుకు సిద్ధమైంది సంస్థ.