Home » employees
సీజనల్ పండ్లు, పెరుగుతో కలిపిన ఓట్స్ కూడా ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపకరిస్తాయి. వీలైనంత వరకు చిప్స్, బయటి ఆహారం తీసుకోవడం మానుకోవటం మంచిది.
తెలంగాణలో ఉద్యోగులకు అలర్ట్. పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ ఫర్) ప్రక్రియ మొదలైంది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తు..
ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు.
ఏపీలో ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.దీనిపై బీజేపీ నేతల సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయం నిరాకరణచేయాలన్నారు.
పోలీసులు అడ్డుకున్నా రేపు(3 ఫిబ్రవరి 2022) ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబూనిన సమ్మెను..
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు.
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్లో ఉన్నారు.