Home » employees
గూగుల్తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్.
తైవాన్కు చెందిన ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. జీతంతో సమానంగా 50 నెలల బోనస్ ప్రకటించింది. ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన సంస్థ. 2021 సంవ�
లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగుల
ఉద్యోగుల తొలగింపులో బడా కంపెనీల బాటలోనే నడుస్తోంది సిస్కో సంస్థ .. 4,000మంది ఉద్యోగుల్ని తొలగింపు షురూ చేసింది.
ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచ
ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.
కోవిడ్ టైమ్లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.