Home » employees
వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది వేల మంది సిబ్బందిని అనేక దశల్లో తొలగించబోతున్నట్లు చెప్పాడు. అలాగే కొన్ని ప్రాజెక్టుల్ని రద్దు చేస్తున్నట్లు, ఉద్యోగ నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగ�
తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చే�
తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు మెటా రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగి
విప్రో సంస్థ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఫ్రెషర్లుగా తీసుకుంది. వీరికి కంపెనీ శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వాళ్లంతా ఆన్బోర్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదట రూ.6.5 లక్షల వార్షిక వేతనాన్ని సంస్థ ప్రకటించింది. అయితే,
కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్టాప్స్, మొబైళ్లను స్వా�
తాజాగా డెల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. త్వరలోనే 6,650 మంది ఉద్యోగుల్ని తొలగించాలని డెల్ నిర్ణయించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం గమనార్హం. ఇటీవల పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం �
గూగుల్, మెటా వంటి దిగ్గజ బహుళజాతి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఓ భారతీయ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను ఇచ్చింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిధ్య టెక్ సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న 13 మందికి 13 ఖరీదైన కార్ల�
తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇంజనీరింగ్ రోల్స్కు సంబంధించి దాదాపు 15 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. మొత్తంగా 1,500 వరకు ఉద్యోగుల్ని బైజూస్ తీసేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన ఇంజనీరి
గూగుల్తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్.