ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.
అనారోగ్య జీవన విధానం, ఇష్టం వచ్చింది తింటుండడం వల్ల బరువు పెరిగిపోవడం, దాని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తారు. ఆయా అంశాలను గుర్తించిన ఓ కంపెనీ సీఈవో ఉద్యోగుల�
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు ఓ లేఖను పంపించింది.
జీతాల్లో నుంచి కట్ అయ్యే ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (ఉద్యోగుల పెన్షన్ స్కీం) గురించి పూర్తిగా అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. ఇలా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కొంత మంది తమకు హక్కుగా రావాల్సిన సొమ్మును కోల్పోతున్నారు. ఇక కొన్ని సంస్థల్లో ఈ విష
ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది.
గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా భారతదేశంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి సంఖ్య పెరిగింది. అయితే ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాదని పలు కంపెనీలు భావించాయి. కానీ ఈ రాజీనామాల ప్రక్రియ
EPFO Interest Rate : ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును భారీగా తగ్గించింది.
జీహెచ్ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్, జల్పల్లి, శామీర్పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం HRA లభించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నెట్ఫ్లిక్స్ తీసుకున్న రీసెంట్ డెసిషన్ 150మందిని ఉద్యోగాల్లో నుంచి తీసిపారేసింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను �
బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.