Home » employment news
సుమారు 25వేల కానిస్టేబుల్(జీడీ-జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో(ఆగస్టు 31,2021) ముగియనుంది. ఆగస్టు 31 చివరి తేదీ అని, వెంటనే అప్లయ్ చేసుకోవాలని స్టాఫ్ సెలెక్షన్..
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21 వ తేదీ దరఖాస్తులకు
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెన్త్ క్లాస్ అర్హతతో 25వేల 271 జీడీ(జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది.
నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నవరత్న కంపెనీ ''నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్''' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్యాంకులో ఉద్యోగం సాధించాలని గోల్ గా పెట్టుకున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్..
బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే 2వేల900 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్హెచ్పీలు)ను నియమించిన ప్రభుత్వం..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్-4, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), శానిటరీ ఇన్ స్పెక్టర్-1, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్-5