Home » energy crisis
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్, 10గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేత, ఆఖరికి సమావేశాలు కూడా సన్ లైట్ లోనే నిర్వహించుకోవాలంటున్నారు పాకిస్థాన మంత్రులు. పాక్
దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేయనుంది శ్రీలంక. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కేబినెట్ నోట్ లో పేర్కొన్నారు.