Home » Enquairy
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరో 70 మందికి పైగా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు....
Railways Minister Ashwini Vaishnaw:ఒడిశా రాష్ట్రంలో మూడు రైళ్ల ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల ప్రమాదాలు ఎలా జరిగాయి? ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మ�
రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ గొడవల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఇకపై రాజస్థాన్లో ఏ కేసునైనా నేరుగా దర్యాప్తు చేయడానికి కుదరదు. దర్యాప్తు కోసం సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దర్యాప్తు కో