Home » enquiry committee
నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు 2 లక్షల కి.మీ మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన ఏడాది పాటు షెడ్ నుంచి బయటకు తీయలేదన్నారు.
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�