Home » epfo
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో కొత్త విధానం రానుంది. త్వరలో తనిఖీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ-తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.
ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఉద్యోగుల ప�
ఉద్యోగులకు శుభవార్త. PFపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. 8.55శాతంగా ఉన్న వడ్డీని.. 8.65శాతానికి పెంచారు 2018-19 సంవత్సరం నుంచి ఈ వడ్డీ అమల్లో ఉంటుంది. 6 కోట్ల మందికి లబ్దిచేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంల�
ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.