Home » epfo
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్
EPFO ఫండ్స్ అప్లై చేసుకున్న కొన్ని గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. నాన్ కోవిడ్ క్లయిమ్ లను ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ ప్లాన్ చేస్తోంది. ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను తీసుకువచ్చ�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని త్వరలో క్రెడిట్ చేయనుంది. వచ్చే నెలాఖరులోగా 6 కోట్లకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది.
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఇకపై 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు వెల్లడించింది. వడ్డీ ర�
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చాలామంది ఆర్థికపరంగా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. లోన్ల కోసం ఎంతగా ప్రయత్నించిన దొరకని పరిస్థితి.. దీంతో చేసేది ఏమిలేక ఫిక్స్ డ్ డిపాజిట్ లోన్లను మధ్యలోనే టర్మ్ బ్రేక్ చేసేస్తున�
దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కంపెనీలలో ప్రొవిడియంట్ ఫండ్లో ఎంప్లాయిర్, ఎంప్లాయీ రెండు షేర్లను ప్రభుత్వమే చెల్లించనుంది. ఆర్థిక ప్యాకేజీలో ప్రకటనలో భాగంగా ఉద్యోగ�