Home » epfo
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది.
పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ప్రకటించింది. 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.
నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఈ కారణంగా సామాన్యులపై..
మీ ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతినెలా వడ్డీ జమ అవుతోందా? ఎంత వడ్డీ జమ అవుతుందో తెలుసా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ EPFO పాస్ బుక్ ద్వారా వడ్డీ ఎంతవరకు జమ అయిందో తెలుసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం..
మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఉచితంగానే రూ.7లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందొచ్చు. ఒక్క దరఖాస్తు నింపితే చాలు.. రూ.7 లక్షల వరకు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ డబ్బులను త్వరలోనే పీఎఫ్ ఖాతాదారుల(6 కోట్ల మంది) ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చే
పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ రూల్ మారింది. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి. లేదంటే నష్టపోతారు. పీఎఫ్
2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.