Home » epfo
ఒకప్పుడు పీఎఫ్(Provident Fund) బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. టెక్నాలజీ పుణ్యమా అని సీన్ మారింది. పీఎఫ్ వివరాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు.
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత
ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిశీలన చేస్తోంది.
మీరు పెన్షన్దారులా? కమ్యుటేషన్ ప్రయోజనం పొందగలిగితే మీకో గుడ్ న్యూస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది. దీనిపై కేంద్ర కార్మిఖ శాఖ పెన్షన్ స్కీమ్ కొత్త మార్పులను నోటి
కొత్త కంపెనీలో చేరారా? పాత UAN నెంబర్ ఇవ్వలేదా? అయితే మీ పీఎఫ్ డబ్బులు రావడం కష్టమే. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలో చేరినప్పుడు ముందుగా పాత కంపెనీలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రిలీవ్ లెటర్ కూడా తీసుకోవాల�
మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా �
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీ పీఎఫ్ అకౌంట్లలో కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని నామినీగా చేసుకోవచ్చు. జీతభత్యాలను పొందే ఉద్యోగులకో ఇదెంతో ప్రాధానమైనదిగా చెప్పవచ్చు. పీఎఫ్ క్లయిమ్ చేసుకున�
పీఎఫ్(ఉద్యోగుల భవిష్య నిధి)అకౌంట్ హోల్డర్లకు శుభవార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కంపెనీతో పనిలేకుండా యూనివర్సల్ అకౌంట్(UAN)ను నేరుగా పొందొచ్చని శుక్రవారం ప్రకటించింది. పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోవాలన్నా.. అడ్వాన్స్ అమౌంట్ విత్ డ్�
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ పెరిగింది. ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO) తమ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని పెంచడం ప్రారంభించింది. దీపావళి పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎ�