Home » Erixion Babu Guduri
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.
Chandrababu : అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు