Errasanipalli village

    అనంతపురం జిల్లాలో కరోనా కలకలం.. ఒకే గ్రామంలో 10 మందికి పాజిటివ్

    March 4, 2021 / 05:49 PM IST

    Corona Positive for 10 people : అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 10 కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తలుపుల మండలం ఎర్రసానిపల్లిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్వరంతో కదిరి ఆసుపత్రిలో చేరారు. �

10TV Telugu News