Home » errolla srinivas
ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తెలుగు దేశం మాస్క్ వేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో ఖాళీ అయిన శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక స్థానం జూన్ 3న ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి