Home » ESI IMS scam
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది.
ESI-IMS స్కామ్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�