estaurent

    Hyderabad : వ్యాపారం పేరుతో రూ.13 కోట్లు మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

    June 29, 2022 / 06:54 PM IST

    హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని  క్యూబా డ్రైవిన్ ఫుడ్ కోర్ట్‌‌లో పెట్టుబడి పెడితే   భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి   13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.

10TV Telugu News