Home » Etah district
92 ఏళ్ల వృద్ధుడి కాళ్లను గొలుసులతో బంధించి..మంచానికి కట్టేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈటాలో చోటు చేసుకుంది.
కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు