Home » Etela Rajender Votes
దళిత బంధు పథకం ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీ అధిక్యం కనబరించిందని, ఈ ఫలితాలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పుకొచ్చారు.
ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.