Home » Etela Rajender
పొంగులేటి, జూపల్లి చేరికలపై బీజేపీ దూకుడు
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
పేపర్ లీక్ కేసులో ఈటలకు నోటీసులు?
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.
కేసీఆర్ను ఓడించే వరకు నిద్రపోను..ఈటల హాట్ కామెంట్స్
కేసీఆర్ నిర్లక్ష్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శనివారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రస్తానం మొదలైందే గజ్వేల్ నియోజకవర్గం నుంచి అని, తెలంగాణలోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి తరహా సీ�
టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ భూముల్ని అసలైన హక్కుదారులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములు ఎట్టకేలకు
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. �
ఈటల సొంత నిర్ణయాలపై బీజేపీ ఫైర్..!