Home » Etela Rajender
హుజూరాబాద్ ఉప ఎన్నికలో మెజార్టీ విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రానున్నారు. ఈటల రాకతో బీజేపీ ఆఫీసు వద్ద సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు.
తాము పొలం పనికి, కూలీ పనులకు, రోజువారీ పనులకు వెళ్లడం లేదు.. ఈటల ప్రచారానికి వెళ్తున్నామని.....................
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాక ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్టాడుతు..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల గెలుపుపై టీఆర్ ఎస్ నేత రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు
హుజూరాబాద్ మండలంలో ఈటలకు ఆధిక్యం
కౌంటింగ్ ఏజెంట్లకు గేట్ పాస్ తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరి పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్లను గేటు వద్దే ఆపేశారు.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని తెలిపారు.
కాంగ్రెస్లోకి ఈటల..?
ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..