Home » Etela Rajender
ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దపాపయ్యపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల వెళ్లారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజ
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. 'వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్
Huzurabad by-election, Congress meeting on candidate selection
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాదని
ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రపై సందిగ్ధత నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఈటల చేపట్టిన పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో ఈటలకు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో పాదయాత్�
బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్
ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్