evm on scooter

    Tamilnadu Elections: ఈవీఎంలను స్కూటర్‌పై పట్టుకుపోయి..

    April 7, 2021 / 10:36 AM IST

    మంగళవారం తమిళనాడులో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు తప్పితే ఎక్కడ కూడా పెద్దగా ఘర్షలు జరగలేదు.

10TV Telugu News