EVM Problem

    విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

    April 11, 2019 / 05:16 AM IST

    విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నారు. దీంతో పోలింగ్ అత్యంత మందకొడిగా జరుగుతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ జరిగి�

10TV Telugu News