Home » Ex-jawan
వింటేనే ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మాధవిని గురుమూర్తి చంపాడు.
మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఘటన మరువక ముందే ఆ పార్టీ మరో నేత దౌర్జన్యం, దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లో మరో బీజేపీ నేత రెచ్చిపోయారు. స్నేహితుడితో కలిసి మాజీ జవాన్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన రేవాలో సోమవారం చోటు చేసుక�
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.