exam centeres

    సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక

    August 23, 2019 / 03:03 AM IST

    ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య  గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్ష�

10TV Telugu News