exam results

    సచివాలయాల ఫలితాలు ఎప్పుడంటే

    September 19, 2019 / 02:35 AM IST

    సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం, సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు అధికా�

10TV Telugu News