-
Home » Exams management
Exams management
Nara Lokesh: పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది.. కరోనా సమయంలో పరీక్షలు అవసరమా? -నారా లోకేష్
June 8, 2021 / 12:44 PM IST
కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై డాక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సంధర్భంగా నారాలోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.