Home » Exhibition
చీరకట్టులో 15000 మంది మహిళలు ఒకేచోటకి చేరారు. డ్యాన్స్లు, పాటలతో సందడి చేశారు. సూరత్లో జరిగిన భారీ "శారీ వాకధాన్" లో పాల్గొనేందుకు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు తరలి రావడం విశేషం
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో లక్ష రూపాయలు చోరీకు గురయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్ లో సందీప్ శర్మ అనే వ్యక్తి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.
రెండ్రోజుల క్రితం జరిగిన నుమాయిష్ అగ్ని ప్రమాదం ఘటనలో 300పైగా స్టాళ్లు ఘోరంగా నష్టపోయాయి. ఎగ్జిబిషన్లో భాగంగా వ్యాపారస్థులు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులతో విక్రయానికి సిద్ధమైన తరుణంలో జరిగిన ప్రమాదం దుకాణదారులను కుదిపేసింద
హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓ షాపు వద్ద కాల్చి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ఈ వ�