Home » Exhibition Grounds
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.
నుమాయిష్ సందడి షురూ