-
Home » exposed
exposed
Data brokers: డేటా బ్రోకర్ ఉల్లంఘనలో ఇండియా 2వ స్థానం.. దేశంలో 1.8 కోట్ల మంది డేటా లీక్
అజ్ణాత సంస్థ పరిశోధకులు 506 నమోదిత, అమెరికా ఆధారిత డేటా బ్రోకర్లను విశ్లేషించారు. గత 20 సంవత్సరాలలో, ఈ కంపెనీలలో 23 (4.5 శాతం) డేటా ఉల్లంఘనలకు గురయ్యాయని, ఇప్పటి వరకు కనీసం 10 డేటా బ్రోకర్ ఉల్లంఘనల ఫలితంగా కనీసం పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారని క
Smuggling Cows : చిత్తూరులో పశువుల అక్రమ రవాణా
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా
భారతదేశంలో కరోనా ఎంత మందికి వచ్చింది, షాకింగ్ విషయాలు
దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్ను మ�
క్రిస్మస్ గిఫ్టుగా గర్ల్ ఫ్రెండుకు ఫ్యామిలీ DNA రిపోర్టు..బైటపడ్డ 30 ఏళ్లనాటి సీక్రెట్..
lover gives christmas gift for girlfriend mother 30 years of illegal affair : ఓ ప్రియుడు తన ప్రియురాలికి క్రిస్మస్ పండుగ కోసం వినూత్నమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలా క్రిస్మస్ పండుగ కోసం ఇచ్చిన ఆ బహుమతి ఓ కుటుంబంలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. ఆనందం పంచటానికి ఓ అమ్మాయికి ఆమె ప్రియుడు ఇచ్చ�
15సెకన్లలోనే పక్క వ్యక్తికి సోకుతున్న కరోనా వైరస్
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ చైనాలో ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చైనా రెండు రోజుల క్రితం పుట్ట
తొక్కలో సెక్యూరిటీ : ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర 42 కోట్ల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లు
కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎపిసోడ్ ముగిసిన ఏడాదికి ఫేస్ బుక్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలను ఫేస్ బుక్ మరోసారి బయటపెట్టిన విషయం కలకలం రేపుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం… ఓ ఆన్లైన్ డేటాబేస్ 42 కోట్ల మంది ఫేస్బుక్
కారణం ఇదే : రాహుల్ని సోమనాథ్ ఆలయ పూజారి తిట్టాడు
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.