Home » EXTENTION
కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది.
అయోధ్య భూవివాదం కేసులో స్నేహపూర్వక పరిష్కారం కనుగొనేందుకు తమకు ఇంకా సమయం కావాలని ఇవాళ (మే-10,2019) విచారణ సందర్భంగా ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు-15, 2019 వరకు మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం సమయాన్న�
శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని