Home » face it officers
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సీబీఐ అధికారులమంటూ వచ్చి 1.2 కేజీల బంగారం రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటుచేసుకుంది