Home » Facebook CEO Mark Zuckerberg
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను కించపరిచేలా ఫేస్బుక్లో పోస్టులు పెట్టినందుకుగానూ ఉత్తర్ప్రదేశ్ లోని..
కొంతకాలంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, విమర్శలతో ఫేస్బుక్ ఫౌండర్, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా బ్రిటన్ మీడియాలో ఊహాగానాలు జోరందుక
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�