Fake Nots

    Fake Notes: 2018-19 నుండి తగ్గిన నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి

    August 2, 2022 / 12:53 PM IST

    2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ సమాధానమిచ్చారు.

10TV Telugu News