Home » Faking News
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ప�