Home » falls sick
అనారోగ్యం పాలై అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులితో గ్రామస్థులు ఆటాడుకున్న ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ గ్రామస్థులకు కనిపించింది. ద�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అం
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్