FALSE BELIEF

    కరోనాపై వదంతులు నమ్మి…ఇరాన్ లో మెథనాల్‌ తాగి 300మంది మృతి

    March 27, 2020 / 12:34 PM IST

    కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో ప్రస్థుతం �

10TV Telugu News