False geelugu stones

    East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

    February 2, 2022 / 03:55 PM IST

    జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది.

10TV Telugu News