family member

    United Nations: ఆప్తులే చిదిమేస్తున్నారు.. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ బలి

    November 22, 2022 / 08:24 PM IST

    ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రంగాల్లోని మహిళలు దీనికి బాధితులు అవుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నారు. ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధ

    కరోనాతో గాంధీ మనవడు మృతి

    November 23, 2020 / 11:10 AM IST

    Mahatma Gandhi’s great-grandson : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ సోకుతోంది. కొంతమంది మరణిస్తున్నారు కూడా. తాజాగా..మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధుపేలియా Johannesburg లో చనిపోయారు. న్యుమోనియాతో పాటు కోవిడ్ – 19తో ఆయన బాధ పడుతున్నారు.

    ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో కుటుంబం

    July 7, 2020 / 01:29 PM IST

    చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్‌గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పా�

    అమరుల కుటుంబానికి 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

    February 16, 2019 / 09:58 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. �

10TV Telugu News