Home » Farm House Case
మొయినాబాద్ ఫామ్ హౌసులో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను సిట్ నుంచి విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
ఫామ్హౌజ్ డీల్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ఫామ్హౌజ్ డీల్ నిందితులకు హైకోర్టు బెయిల్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
మొదటిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ,న్యాయవాది ప్రతాప్ గౌడ్కు సిట్ నోటీసులు జారీ చేసింది.
మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
లంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పెను సంచలనం కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయం మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు హైదరాబాద్ స�
తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే.