Home » Farmer Died
Delhi Police దేశ రాజధానిలో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా రైతుల బృందం ఆ�
రాజధాని ప్రాంతంలో మరో గుండె ఆగిపోయింది. అమరావతిని తరలిస్తారేమోనన్న భయం, తీవ్ర మనస్థాపానికి గురై చనిపోతున్నారు. తాజాగా వెలగపూడలో రైతు శివయ్య గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. అమరావ�