Home » Farmer Subbaraju
సేంద్రీయ ఎరువుల వాడకంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు ఖాయమని మరోసారి రుజువైంది. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది.