Home » Farmers Died
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.