Home » farmers’ future
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది.