Home » Farmer's Investment Support Scheme
Rythu Bandhu : పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.