Home » Farmers murder case
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.